Skip to main content

ఫార్మసీ మాఫియా

మనిషి అనైతిక ఆలోచనా విధానం నుండి పుట్టుకొచ్చిన కరోనా ప్రపంచాన్ని వణికి స్తుంది.
మన దౌర్భాగ్యం, దాని సౌ భాగ్యం ఏమంటే,  రోగ నివారణ చేసే మందులు లేకపోవటం.
మందులు లేవని తెలిసి కూడా ఒక వైద్యం చేతిలో ప్రజల ప్రాణాలు పెట్టడం ,ఫార్మ సి మాఫియా చేతిలో ప్రభుతం కీలు బొమ్మ అయ్యిందని చెబుతింది.
పశ్చాత్యు లకు గతి లేక  మనకు మతి లేక ప్రాణాలు పోగొట్టుకొంటున్నాం.
ఆయుర్వేదం,homoeo, సిద్ద, ప్రకృతి వైద్యం, మనకు అందుబాటులో ఉన్నాయి.
Allopathy చేతులెత్తేచిన చోట ఇవి అద్భుతాలు చేచాయి.
అలాంటి వైద్యవిధానాల్ని ఎందుకు భాగం చెయ్యటం లేదు?
అసలు ఈ వైద్యవిధానాలు ఎందుకు వినియోగిచడం లేదో ప్రభుత్వం చెప్పాలి.


Comments

Popular posts from this blog

Caronavirus preventive నియమాలు: జూనియో NTR ,మరియు Charan నోటి వెంట....

నిజం చెదుగానే వుంటుంది.?

నిజం చేదుగానే ఉంటుంది.మందు చేదుగానే వుంటుంది, మింగితే రోగం తగ్గుతున్నది.అలాగే 8చేదునిజం జీవితాన్ని మార్చుతున్నది. కొంత కాలం క్రితం వారకూ భారతీయులకు మూఢనమ్మకాలు ఎక్కువ, శాస్త్రవిజ్ఞానం సున్నా,ఆచారాల పేరుతో పిచ్చిపనులు చేస్తుంటారు ఇలా ఎన్నోవాఖ్యానాలు వినిపించేవి. కాలం మారుతున్నది,సనాతన ధర్మం శాస్త్రీయత ఏమిటో అర్థమైయ్యే పరిస్థితులు చుట్టూ జరుగుతున్నాయి.సనాతన ధర్మం గొప్పతనం అంగీకరించాల్సి వస్తున్నది. 1.ఎంగిలి తినవద్దు అంటే వేటకారం చేశారు. 2.కాళ్ళు కడుగుకొని ఇంటిలోకి వెళ్లమంటే వెక్కిరించారు. 3.నమస్కారం పెడితే నవ్వారు. 4.హోమం చేస్తే నేయి వృధా చేస్తున్నారని విమర్శలు 5.ఇప్పుడు దేశాధినేతలే భారతీయ సంప్రదాయాలను అనుసరించమని మీటింగ్ పెట్టి  చెబుతున్నారు. 6.ప్రకృతిని ఎందుకు ఆరాధించాలో ఇప్పుడు తెలుస్తున్నది. 7. చావుభయంతో మృత్యంజయ మంత్రాన్ని పట్టిస్తున్నారు.

Mayday, మేడే నేడే.