Skip to main content

Solution for carona.

ఏదన్నా ప్రమాదం వచ్చినపుడు దాన్నుండి ఎలా లాభం పొందాలి అని  వ్యాపారులు ఆలోచిస్తూ ఉంటే మేధావులనుకొనేకారు వారికి సహకరిస్తున్నారు.

గత కొన్ని రోజులునుండి ఇది మనంప్రత్యక్షంగా చూస్తున్నాం , మాస్క్ దగ్గరనుండి మందులువరకు.....
దురదృష్టం కొద్దీ మనం ,మన సనాతతన ధర్మంలో ఉన్న సలహాలను కనీసం తెలుసికొనే పదయత్ననం చేయటం లేదు.
1.అధర్వణ వేదంలోని క్రిమిసంహారక సూక్తం శ్రద్ధాభక్తులతో పఠనం, లేదా శ్రవణం చేస్తే  కొన్నిరోజులలో వైరస్ పూర్తిగా తగ్గిపొద్దని వేదరుషులు చెప్పారు.
2.వేదం చద వలేము అనేవారికోసం చారక సంహితలో 
చరకుడు చెప్పినది,విష్ణు సహస్రనామ పఠనం చేయుట,ఇది చేస్తున్నపుడు రాగి బిందెలో మంచినీళ్లు పోసి, ఎదురుగా పెట్టుకొని చదవాలి.ఇలాచేస్తే క్రిమి సంహారం జరుగుననిచచరక మహా ఋషి ఉపదేశం.

జై సనాతన ధర్మం
Dr. రామకృష్ణ.



Comments

Popular posts from this blog

Caronavirus preventive నియమాలు: జూనియో NTR ,మరియు Charan నోటి వెంట....

నిజం చెదుగానే వుంటుంది.?

నిజం చేదుగానే ఉంటుంది.మందు చేదుగానే వుంటుంది, మింగితే రోగం తగ్గుతున్నది.అలాగే 8చేదునిజం జీవితాన్ని మార్చుతున్నది. కొంత కాలం క్రితం వారకూ భారతీయులకు మూఢనమ్మకాలు ఎక్కువ, శాస్త్రవిజ్ఞానం సున్నా,ఆచారాల పేరుతో పిచ్చిపనులు చేస్తుంటారు ఇలా ఎన్నోవాఖ్యానాలు వినిపించేవి. కాలం మారుతున్నది,సనాతన ధర్మం శాస్త్రీయత ఏమిటో అర్థమైయ్యే పరిస్థితులు చుట్టూ జరుగుతున్నాయి.సనాతన ధర్మం గొప్పతనం అంగీకరించాల్సి వస్తున్నది. 1.ఎంగిలి తినవద్దు అంటే వేటకారం చేశారు. 2.కాళ్ళు కడుగుకొని ఇంటిలోకి వెళ్లమంటే వెక్కిరించారు. 3.నమస్కారం పెడితే నవ్వారు. 4.హోమం చేస్తే నేయి వృధా చేస్తున్నారని విమర్శలు 5.ఇప్పుడు దేశాధినేతలే భారతీయ సంప్రదాయాలను అనుసరించమని మీటింగ్ పెట్టి  చెబుతున్నారు. 6.ప్రకృతిని ఎందుకు ఆరాధించాలో ఇప్పుడు తెలుస్తున్నది. 7. చావుభయంతో మృత్యంజయ మంత్రాన్ని పట్టిస్తున్నారు.

Mayday, మేడే నేడే.