Skip to main content

Posts

Showing posts from 2020

ఫార్మసీ మాఫియా

మనిషి అనైతిక ఆలోచనా విధానం నుండి పుట్టుకొచ్చిన కరోనా ప్రపంచాన్ని వణికి స్తుంది. మన దౌర్భాగ్యం, దాని సౌ భాగ్యం ఏమంటే,  రోగ నివారణ చేసే మందులు లేకపోవటం. మందులు లేవని తెలిసి కూడా ఒక వైద్యం చేతిలో ప్రజల ప్రాణాలు పెట్టడం ,ఫార్మ సి మాఫియా చేతిలో ప్రభుతం కీలు బొమ్మ అయ్యిందని చెబుతింది. పశ్చాత్యు లకు గతి లేక  మనకు మతి లేక ప్రాణాలు పోగొట్టుకొంటున్నాం. ఆయుర్వేదం,homoeo, సిద్ద, ప్రకృతి వైద్యం, మనకు అందుబాటులో ఉన్నాయి. Allopathy చేతులెత్తేచిన చోట ఇవి అద్భుతాలు చేచాయి. అలాంటి వైద్యవిధానాల్ని ఎందుకు భాగం చెయ్యటం లేదు? అసలు ఈ వైద్యవిధానాలు ఎందుకు వినియోగిచడం లేదో ప్రభుత్వం చెప్పాలి.

వాంతులు బలవంతంగా ఆపితే...

How to upload a vedio to you tube?

For new you tubers.

Mayday, మేడే నేడే.

How to create you tube channel On mobile.part 2.
For new you tubers: https://youtu.be/oi1KN_XIjqI

Social media

ప్రస్తుత ప్రపంచంలో సోషల్ మీడియా ఒక ప్రభావ శీల సాధనం.గూగుల్ తరువాత 2డో పెద్ద సోషల్ మీడియా ప్లేట్ఫార్మగా ఉన్నది.రెండువైపులా పదునున్న కత్తి. మనం వాడుకునే విధానాన్ని బట్టి ఫలితం ఉంటుంది. మంచి ఆలోచన ఉన్నవారు తమాలోచనలు తోటివారితో పంచుకోటాని యూట్యూబ్ ఉపయోగించుకోవచ్చు.దానికి వీడియో ఎలా అప్లోడ్ చెయ్యాలో తెలుచుకోవాలి. అందుకు ఈ వీడియో ఉపయుక్తంగా ఉంటుంది.

సంస్కృతి-విజ్ఞానం.

ఈ విశాల ప్రపంచంలో అనేక జాతులున్నాయి. ప్రతీ జాతికి తనదైన సంస్కృతి ఉంది.సంస్కృతి అనేది ఆయా జాతుల వైజ్ఞానిక ఆలోచనలనుండి  రూపొందుతుంది. అందుకే అతికొద్ది దేశాల్లో మాత్రమే ఘనమైన సంస్కృతి కనిపిస్తుంది. అలాంటి కొద్ది దేశాల్లో భారత్ మొదట స్థానంలో ఉన్నది. మి గతా దేశాలకి భారత్ కు ఉన్న తేడా ఏమిటంటే... వాళ్ళ    సంస్కృతిలో విజ్ఞానం ఉంటుంది.         భారత్లో విజ్ఞానమే సంస్కృతి గా ఉంది.    సామాన్య వ్యక్తి కూడా, తెలియకుండా నే, విజ్ఞానాన్ని అనుచరిస్తాడు ఆచారాలు ,సంప్రదాయాల రూపంలో. ఉదాహరణకు: భోజనం చేసేటప్పుడు మాట్లాడితే పెద్దలు చివాట్లు పెడతారు, ఇది ఒక ఆచారం. ఇందులో ఉన్న సైన్స్ చూద్దాం దీనికోసం ఇక్కడ ఒక వీడియో పెట్టాను చూడండి.

చట్టాన్ని ధిక్కరిస్తే మొట్టికాయలు తప్పవు.......

పౌరులు చట్టాన్ని ధిక్కరిస్తే శిక్షలు పడతాయి. ఈసమస్త విశ్వానికి ఆధారమైన ప్రకృతి ఏర్పాటు చేసిన నియమాలను ఉల్లంగిస్తే ప్రకృతి ఊరుకుంటున్నదా? చర్యకు ప్రతిచర్య ప్రకృతి ధర్మం. జీవరాసులకు అవసరమైన వన్నీ ఏర్పాటుచేసి దానిపరిరక్షకుడిగా ఉండమని మనిషిని సృస్టించాడు.ఏజీవికిలేని ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చాడు.మనిషి ఏంచేస్తున్నాడు తన తెలివిని ప్రకృతిని నాశనం చేసే పనులకు ఉపయోగిస్తూన్నాడు. భగవంతుడే రూపం ధరించి భూమికి వస్తే ప్రకృతి నియమాలను పాటిస్తాడు, మనిషి ఓ లెక్కా? మనబుద్ది సక్రమంగా పనిచేస్తే ఇవిపరీతాలకి కారణాలు తెలికగానే అర్థమవుతాయి. అమ్మకన్నా పిల్లలను ఎవరు ప్రేమిస్తారు ఎక్కువగా? అదేఅమ్మ తప్పుచేస్తే డవడ పగలకొడుతున్నది. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.

New virus in china

A new virus from China NAME: Hanta,fortunately it is not spreading from human to human. It spreads from animal to human. please  watch this:    

CARONA Alert in E.G.Dt.

First case  in East GOdavari dist .  One guy ,who returned from London to rajahmundry suspected by the doctors of govt.hospital  rjy , and directed to isolation center in kkd GGH. Govt hospital, suprtd. Declared it is the first  case and we are taking  care of the patient.
Caronavirus preventive నియమాలు: జూనియో NTR ,మరియు Charan నోటి వెంట....

సనాతన ధర్మం

ఆచారాలు

నిజం చెదుగానే వుంటుంది.?

నిజం చేదుగానే ఉంటుంది.మందు చేదుగానే వుంటుంది, మింగితే రోగం తగ్గుతున్నది.అలాగే 8చేదునిజం జీవితాన్ని మార్చుతున్నది. కొంత కాలం క్రితం వారకూ భారతీయులకు మూఢనమ్మకాలు ఎక్కువ, శాస్త్రవిజ్ఞానం సున్నా,ఆచారాల పేరుతో పిచ్చిపనులు చేస్తుంటారు ఇలా ఎన్నోవాఖ్యానాలు వినిపించేవి. కాలం మారుతున్నది,సనాతన ధర్మం శాస్త్రీయత ఏమిటో అర్థమైయ్యే పరిస్థితులు చుట్టూ జరుగుతున్నాయి.సనాతన ధర్మం గొప్పతనం అంగీకరించాల్సి వస్తున్నది. 1.ఎంగిలి తినవద్దు అంటే వేటకారం చేశారు. 2.కాళ్ళు కడుగుకొని ఇంటిలోకి వెళ్లమంటే వెక్కిరించారు. 3.నమస్కారం పెడితే నవ్వారు. 4.హోమం చేస్తే నేయి వృధా చేస్తున్నారని విమర్శలు 5.ఇప్పుడు దేశాధినేతలే భారతీయ సంప్రదాయాలను అనుసరించమని మీటింగ్ పెట్టి  చెబుతున్నారు. 6.ప్రకృతిని ఎందుకు ఆరాధించాలో ఇప్పుడు తెలుస్తున్నది. 7. చావుభయంతో మృత్యంజయ మంత్రాన్ని పట్టిస్తున్నారు.

Solution for carona.

ఏదన్నా ప్రమాదం వచ్చినపుడు దాన్నుండి ఎలా లాభం పొందాలి అని  వ్యాపారులు ఆలోచిస్తూ ఉంటే మేధావులనుకొనేకారు వారికి సహకరిస్తున్నారు. గత కొన్ని రోజులునుండి ఇది మనంప్రత్యక్షంగా చూస్తున్నాం , మాస్క్ దగ్గరనుండి మందులువరకు..... దురదృష్టం కొద్దీ మనం ,మన సనాతతన ధర్మంలో ఉన్న సలహాలను కనీసం తెలుసికొనే పదయత్ననం చేయటం లేదు. 1.అధర్వణ వేదంలోని క్రిమిసంహారక సూక్తం శ్రద్ధాభక్తులతో పఠనం, లేదా శ్రవణం చేస్తే  కొన్నిరోజులలో వైరస్ పూర్తిగా తగ్గిపొద్దని వేదరుషులు చెప్పారు. 2.వేదం చద వలేము అనేవారికోసం చారక సంహితలో  చరకుడు చెప్పినది,విష్ణు సహస్రనామ పఠనం చేయుట,ఇది  చేస్తున్నపుడు రాగి బిందెలో మంచినీళ్లు పోసి, ఎదురుగా పెట్టుకొని చదవాలి.ఇలాచేస్తే క్రిమి సంహారం జరుగుననిచచరక మహా ఋషి ఉపదేశం. జై సనాతన ధర్మం Dr. రామకృష్ణ.

భారతీయ వైద్యం

  ప్రపంచంలో ప్రాచీనమైన వైద్యం ఆయుర్వేదం ఇంచుమించు అన్ని వైద్యశాస్త్రాలు రోగాన్ని ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తే ఆయుర్వేదం మాత్రం నిరోగంగా ఎలా బ్రతకాలి ,అని పరిశోధించింది .  క్రింది వేడియోక్లిక్ చెయ్యండి

ఆచారం మూఢనమ్మకం కాదు.

ఆచారం సైన్స్ కు అందని విజ్ఞానం. *మైల కి ఆంగ్ల పదం Quarantine* పూర్వం పురుడు వచ్చినా ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవించినా ఆశౌచం(మైల) పాటించేవారు. ఈ విధానం భారతీయ సనాతన ధర్మం ప్రతిపాదించింది. దానిని చాదస్తం లేదా మూఢనమ్మకం అంటూ కొట్టి పారేస్తున్నాం. దానిని విశ్లేషిస్తే ఒక వాస్తవం వెలుగు చూస్తోంది. అదేమిటంటే: ఒక ఇంటిలో శిశువు జన్మిస్తే, ఆ సమయములో తల్లి గర్భము నుంచి కలుషిత వ్యర్ధాలు అనగా నెత్తురులాంటివి అనేకం వెలువడతాయ్. అవి వాతావరణములో అనేక  హానికారక సూక్ష్మజీవులు(వైరస్) ఉత్పత్తికి దోహదం చేస్తాయి ఆ పరిసర ప్రదేశాలలో అనగా ఆ ఇంటిలో లేదా ఆ గదిలో. ఆ యజమానికి సంబంధించిన దగ్గరి(అన్నదమ్ముల కుటుంబాలు) బంధువులు పరామర్శకి(చెడు అర్ధాన్ని ఆపాదించకండి) వచ్చి అక్కడ ఉండి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అటువంటి వారిని ఈ వైరస్ ఆశ్రయించే అవకాశం ఉంటుంది. సాధారణముగా వైరస్ జీవన ప్రమాణం 10 రోజులు. అందుకే 11వ రోజున ఆ వ్యక్తులందరూ పసుపు కలిపిన నీటితో సంపూర్ణ స్నానం చేయాలి అక్కడి వస్తువులన్నీ పసుపు(క్రిమి సంహారిణి) కలిపిన నీటితో శుద్ధి చెయ్యాలి అన్నారు. దీనినే పురిటి శుద్ధి అన్నారు. ఇక మరణశౌచం అనగా మర...

Scientific culture/శాస్త్రీయ సంస్కృతి.

This universe is consist of numerous countries and raceses. Every nation has a different identity generally called culture. Indian culture is the only culture ,started crores of years back.  historians who are influenced by the British rulers ,propagated Bharath is a uncivilized country. Bharatheeya culture is based on sanathana dharma which is a treasure of knowledge Called as "para vijnan" higher level of science which is not measured by the scale of a so called modern science.   Indian culture contains so many traditions some them can be explained by the modern science.you please see the vedio . It is in telugu language. https://youtu.be/MmHwSwq4Jf4 భారతీయ సంప్రదాయాలవెనుక ఉన్న విజ్ఞానం తెలుసుకుందాం. https://youtu.be/MmHwSwq4Jf4

Thanks to Corona ......

I appeal to the people not to scare of corona virus. Corporate companies are doing bussiness creating bedlem,. Our culture Our geographical conditions Are two protective layers for us. మూడోది.... నిత్యాగ్ని హోత్రం , కరోనా వైరస్ నివారణకు చక్కటి మార్గం. దురదృష్టం కొద్దీ మనకు మన విజ్ఞానము తెలుసుకొనే శక్తి లేకుండాపోయింది. https://m.facebook.com/story.php?story_fbid=2611385612463162&id=100007752460432&sfnsn=wiwspwa&extid=bQJplxjojviTBLvW&d=w&vh=i If u find cases of corona take home medicine As mentioned below: Ars alb200 three consecutive days and stop for week ,if it necessary take another dose . It is enough But remember consult and take advice of the doctor.